ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఆయన 'రణరంగం' చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఇక '96' తమిళ మూవీ రీమేక్ లోను ఆయన చేస్తున్నాడు....
రాజధాని నగర పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) వచ్చే నెలలో అమరావతిని(Amaravati) సందర్శించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని...
తెలంగాణ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బిజెపి నాయకులతో రహస్యంగా కుమ్మక్కయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు....