అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని అక్కడ రైతులు సంవత్సరానికి మూడు పంటలు పండిస్తారని ఇక్కడ రాజధానిని నిర్మించడం మంచిది కాదని అన్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం ఎమ్మెల్యే అనంత...
రాజధాని ఉద్యమ సెగలు రోజు రోజుకు ఎగసి పడుతున్నాయి.. ఈ సెగలు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలకు కూడా తగులుతున్నాయి... అమరావతి రాజధాని విషయంలో ఇండస్ట్రీకి చెందిన హీరోలు తమ...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు... తాజాగా ఆమె పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాజధానిని అమరావతిలో ఉంచాలని...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు... తమ పరిపాలనలో అందరికీ సమానంగా ప్రభుత్వ ఫలాలు అందాలని అన్నారు...
ఆ...
ఏపీలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత అధికార వైసీపీ పై తెలుగుదేశం జనసేన విమర్శలు చేస్తున్నారు రాజధాని తరలించడానికి వీలు లేదు అని రాజధాని రైతులు కూడా బీష్మించుకున్నారు మరోపక్క...
రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... త్వరలోనే విశాఖకు రాజధాని ప్రకటన వస్తుందని అన్నారు.. తాజాగా మీడియాతో మాట్లాడి ఆయన ఈ వ్యాఖ్యలు...
72 కోట్లతో 412 కొత్త 108 అంబులెన్స్ ను అలాగే 656కొత్త 104 కొత్త వాహనాల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్నినాని స్పష్ట చేశారు... తాజాగా కేబినెట్ మీటింగ్ తర్వాత ఆయన...
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది ... ఈ సమావేశంలో మూడు రాజధానులపై కీలక నిర్ణయం తీసుకోనుంది జగన్ సర్కార్... మూడు రాజధానులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే జీఎన్ రావు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...