దేశంలో రాజ్యసభ ఎన్నికలకు రేసు మొదలైంది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో అన్నీ పార్టీల నుంచి రేసులో ఉన్న నాయకులు అధినేతలతో చర్చిస్తున్నారు,...
తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లను భర్తీ చేయనున్నారు అయితే ఈ సీట్ల కోసం ఇప్పటికే గులాబీ పార్టీలో ఆశావాహుల లిస్ట్ పెరిగిపోయింది. ఇప్పటికే ఓ సీటుని కేసీఆర్ కుమార్తె కవితకు ఇవ్వనున్నారు అని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...