తెలంగాణలో ఇప్పటికే 59 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ కేసులు మరిన్ని పెరుగుతున్నాయి.. అందుకే అతి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజలకు చెబుతున్నారు, అలసత్వమే మరింత ప్రమాదం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...