నరసాపురం రాజకీయాల్లో కింగ్ గా పేరు తెచ్చుకున్నారు కాంగ్రెస్ లో కనుమూరి బాపిరాజు.. ఆ తర్వాత మరో రాజు గారు గోకరాజు గంగరాజు గత ఐదేళ్లలో ఎంపీ అయ్యారు.. ఇప్పుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు...
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలు చివరి...
పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అవసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని...