తెలుగుదేశం పార్టీలోకి కేవలం పదవుల కోసమే ఆదినారాయణ రెడ్డి వచ్చారు అనే విమర్శలు వాస్తవం అంటున్నారు అక్కడ తెలుగుదేశం నేతలు.. పార్టీ కష్టకాలంలో ఉంటే ఆయన మాత్రం బీజేపీలోకి వెళ్లడం ఏమిటి అని...
జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి.. ఓపక్క రామసుబ్బారెడ్డితో ఆధినారాయణరెడ్డి ప్రచారం చేస్తున్నా, కింది ఉన్న కేడర్ సపోర్ట్ చేస్తారా లేదా అనే అనుమానం పెరిగిపోయింది. ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డికి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...