ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ అయోధ్యలో ఆగస్ట్ 5న జరిగే భూమి పూజకి టైమ్ క్యాప్సూల్ ఏర్పాటు చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి...రామ మందిరం కింద 200 మీటర్ల లోతులో...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...