గ్రామ సచివలాయలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ రంగులు వేయడంపై ఇటీవలే హైకోర్టు అభ్యంతరం చెప్పినా సంగతి తెలిసిందే... వాటి స్థానంలో వేరే రంగులు వేయాలని సూచించింది... అయితే తాజాగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...