మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి... ఎన్ని చట్టాలు వచ్చినా తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు కామాంధులు తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లా షాహాబాద్ పట్టనంలో దారుణం జరిగింది...
ఓ ప్రముఖ పాఠశాలలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...