కోల్ కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో దారుణం జరిగింది. 26 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. అంతేకాదు ఇంటిలో ఏకంగా రూ. 15 లక్షల నగదు దోచుకెళ్లిపోయారు.
కోల్ కతాలోని గార్డెన్...
రాజస్థాన్ లో దారుణమైన ఘటన జరిగింది.సిరోహి జిల్లాకు చెందిన నేత్రమ్, బాధిత మహిళ ఇరుగుపొరుగు వారే.గత ఏడాది నేత్ర ఇంటి ఎదురుగా ఉన్న మహిళపై అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...