మార్కెట్లలో దేశీ మిర్చి దూసుకుపోతోంది. బంగారంతో పోటీ పడి పరుగులు తీస్తోంది. ఆల్ టైం రికార్డ్ ధరతో దుమ్ములేపింది. దేశ చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ ధర నమోదు చేసింది. తాజాగా మిర్చి...
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పైపైకి పోతున్నాయి. ఈ రోజు మళ్లీ ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధరలు ఈ రోజు భారీగా తగ్గాయి. ప్రతి కిలో గ్రాముపై రూ. 400...
మహిళలకు గుడ్ న్యూస్..బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. దాదాపు వారం రోజుల్లో రూ. 1860 పెరిగిన తర్వాత తాజాగా ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు దేశ...
ఐపీఎల్ తొలి రోజు వేలం పూర్తైంది. ఈ వేలంలో బౌలర్లు మంచి ధర పలికారు. టీమ్ఇండియా ఫాస్ట్బౌలర్ దీపక్ చాహర్ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. అతడిని రూ.14 కోట్లకు సీఎస్కే సొంతం...
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వల్పకాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. కాలపరిమితి 1-2 ఏళ్ల మధ్య ఉన్న రూ.రెండు...
వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధరలు దూసుకెళ్తున్నాయి..వరంగల్ మార్కెట్లో క్వింటాకు రూ .9,300 ధర పలకంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో ఇదే పెద్ద రికార్డుగా ప్రభుత్వం గుర్తించింది. ఇతర...
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలంటూ లోక్సభలో ఆందోళన చేపట్టిన తెరాస..కేంద్రం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. జాతీయ ధాన్యం సేకరణ విధానం, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్...
మే నెల అన్నింటికి డిమాండ్ ఉంటుంది, వివాహాలు విందులు పార్టీలు ఇలా చాలా ఉంటాయి, ఓ పక్క సమ్మర్ అందుకే ఈ సమయంలో చాలా వరకూ అన్నీ కార్యక్రమాలు జరుగుతాయి...అయితే ఈ సమ్మర్...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...