ఏపీలో సర్కారు కొత్త రేషన్ కార్డులని వాలంటీర్ల ద్వారా అందిస్తోంది.. మొత్తం నాలుగు రోజుల పాటు వాలంటీర్లు రేషన్ కార్డుల లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఈ కార్డులు అందించనున్నారు...ప్రతి కార్డుపైనా తహశీల్దారు డిజిటల్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...