దేశంలోని పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే..ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన"ను (పీఎంజీకేఏవై) వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో...
కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా నిరుపేదలకు ఉచితంగా అందించిన బియ్యం, ఇతర ఆహార ధాన్యాల పంపిణీ నవంబర్ తర్వాత నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన' పథకం కింద పేదలకు...
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. కనీసం టీకా ఒక డోసు వేసుకున్నవారికి మాత్రమే రేషన్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డీలర్లు, ఏజెన్సీలకు ఆ జిల్లా కలెక్టర్...
కరోనా సృష్టించి కల్లోలానికి ప్రపంచ ఆర్థక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పేద, బడుగు వర్గాలు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఉచిత రేషన్ పంపిణీ చేశాయి....
ఈరోజుల్లో రేషన్ కార్డు చాలా మందికి ఉంది, అయితే రేషన్ కార్డు ఉన్న వారు సబ్సిడీతో రేషన్ పొందుతున్నారు, అంతేకాదు ఇలా రేషన్ పేదలకు అందిస్తోంది కేంద్రం, తెల్లరేషన్ కార్డు ఉన్న వారు...
తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి పేదలకు ఇప్పటికే కేంద్రం సాయం అందిస్తోంది, అలాగే రేషన్ కూడా అందిస్తోంది, తాజాగా వైట్ రేషన్ కార్డ్ దారులకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది,...
లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం కూడా తెల్ల రేషన్ కార్డు దారులకు పేదలకు వలస కూలీలకు సాయం అందించింది, ఈ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చడానికి బీజేపీ సర్కారు పలు పథకాలు...
ఈ లాక్ డౌన్ వేళ పేదలను ఆదుకున్నాయి రాష్ట్రాలు ..ముఖ్యంగా పని లేక జీతాలు రాక చాలా మంది ఇబ్బంది పడ్డారు, ఈ సమయంలో వారికి ఆర్దికంగా తోడ్పాటు ఇచ్చి రేషన్ కూడా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...