కృష్ణాజలాల వివాదంపై స్పందించిన సీఎం వైయస్.జగన్. అనంతపురం జిల్లా రాయదుర్గం సభలో ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి...
నీళ్ల గురించి జరుగుతున్న గొడవలు మీరు చూస్తున్నారు.
ఇప్పటివరకూ ప్రతిపక్షనేత చంద్రబాబు నాలుగైదు రోజులు మౌనంగా...
కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్ననేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి...
ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్.జి.టి) సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తేడా వస్తే జైలుకు పంపుతామని హెచ్చరించింది. ఇంత ఘాటుగా ఎందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పందించిందో...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...