వేసవికాలం వచ్చిదంటే చాలు చాలామంది పుచ్చకాయ తినడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఎవ్వరైనా మార్కెట్ కు వెళ్ళినప్పుడు...
మీరు గూగుల్ క్రోమ్ను అప్డేట్ చేయకుండా వాయిదా వేస్తూ ఉంటే, ఇప్పటకీ 48వ వెర్షన్ వాడుతుంటే దానిని నిలిపివేస్తామని గూగుల్ వెల్లడించింది. ఈ వెర్షన్ బుక్మార్క్లు, పాస్వర్డ్లు, చరిత్ర, ఓపెన్ ట్యాబ్లు కంపెనీ...
ఈ రోజుల్లో షుగర్ వ్యాధితో ఎందరో బాధపడుతున్నారు. అందుకే అందరూ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే రాత్రి పూట కూడా చాలా మంది రైస్ కాకుండా గోధుమలు, కొర్రలు, సజ్జలు,...
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా అవుతున్న నాటినుంచి కంటైన్ మెంట్ జోన్, బఫర్ జోన్, రెడ్ జోన్ లాంటి పదాలు వాడకం జరిగింది... దీని గురించి కొంత మందికి అవగాహన ఉంటుంది మరి...
కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి జనజీవితాన్ని అతలాకుతలం చేస్తోంది... పేద ధనిక అన్న తేడాలేకుండా అందరిని భయం గుప్పెట్లో బతికేలా చేసింది... ఇళ్లు విడిచి రాకుండా కట్టడి చేస్తోంది...
ఏపీలో కరోనా వైరస్ నివారణకు...
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి... ఈ అక్రమ సంబంధాల వలను రెండు కుటుంబాలు లేదంటే భార్య భర్తలు విడిపోవడానికి కారణం అవుతున్నాయి... తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది...ఇద్దరు దంపతులకు...
తెలంగాణలో ఇప్పటికే 59 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ కేసులు మరిన్ని పెరుగుతున్నాయి.. అందుకే అతి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజలకు చెబుతున్నారు, అలసత్వమే మరింత ప్రమాదం...
మనం చాలా సార్లు ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడినా సరే హరన్ కొట్టేవారిని చూస్తూ ఉంటాం.. దీని వల్ల సౌండ్ పొల్యూషన్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే.. ఇలా ట్రాఫిక్...
భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవా అంటే కష్టమేనంటున్నారు ప్రధాని మోదీ. భారత్, పాకిస్థాన్ మధ్య...
గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న రచ్చ తీవ్రతరం అవుతోంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు...
అసెంబ్లీలో జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఎవరు పడితే వాళ్ళు ట్యూబ్ పట్టుకుని ఇష్టమొచ్చినట్టు పిచ్చి రాతలు...