తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ 73వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారతదేశ ప్రధాన లక్షణమని సిఎం అన్నారు.
భిన్న...
గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోది సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాదుల కుట్రకు...
నిజాయితీగా పని చేసే అభిరామ్ అనే ఓ ఐఏఎస్ అధికారి కథతో ప్రముఖ దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన చిత్రం 'రిపబ్లిక్'. సాయి ధరమ్ తేజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన...
పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ జోరు పెంచారు. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' చేస్తున్న పవన్..దీని తర్వాత 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని పూర్తి చేస్తారు. అనంతరం హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డితో చిత్రాలు...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్తేజ్ కోలుకుంటున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టు పెట్టి, అభిమానులకు చల్లటి కబురు చెప్పారు.
ట్విటర్లో థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ..మీరు నాపై, నా సినిమా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...