భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త ఎస్.వెంకటరమణన్(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు...
ఈ రోజుల్లో మనం బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కావాలంటే వెంటనే ఏటీఎంకు వెళ్తుంటాము. బ్యాంకులో అయితే చిరిగిన నోట్లు ఇస్తే వెంటనే వేరే నోటు ఇవ్వమని సిబ్బందిని అడుగుతాము. అయితే ఏటీఎంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...