అదానీ లంచాల వ్యవహారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంతో అదానీ(Adani) చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం...
కొడంగల్(Kodangal)లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ రేవంత్ చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఘాటుగా స్పందించారు. అది నోరా.. మూసీ నదా అంటూ సంచలన...
Kodangal Pharma City | కొడంగల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా సిటీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. తాజాగా మాట మార్చేసి కొండగల్ ఏర్పాటు చేయాలనుకున్నది ఫార్మా సిటీ కాదని...
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చురకలంటించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్నీ అమలు చేశామని మహారాష్ట్రాలో అబద్దాలు చెప్పారని,...
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. భారీ మెజార్టీతో మహాయుతి కూటమి(Mahayuti Alliance) ప్రభుత్వాన్ని ఏర్పటు చేయడానికి సన్నాహాలు కూడా ప్రారంభించేసింది. కాగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి(NDA)...
వయనాడ్(Wayanad) లోక్సభ పోరులో కాంగ్రెస్ తరుపున ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తున్నారు. ఈరోజు కౌంటింగ్ జరుగుతుండగా తొలి రౌండ్ నుంచే ప్రియాంక భారీ ఆధిక్యత కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె విజయంపై...
అదానీ అరెస్ట్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ అరెస్ట్ కావడం అంటూ జరిగితే కేంద్రంలో ప్రధాని పీఠానికి మోదీ రాజీనామా చేయక...
అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గుర్రుమన్నారు. అదానీ అవినీపరుడని తెలిసిన వెంటనే కెన్యా వంటి చిన్న దేశామే.. అతనితో చేసుకున్న అన్ని ఒప్పందాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...