తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. గత పాలకులు తెలంగాణను దోచుకోవడమే పనిగా పాలన కొనసాగించారని...
గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘పదేళ్ల...
నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పకల్లో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్(Women Petrol Bunk)ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్లను...
గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం...
నారాయణ పేటలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పలు ప్రాజెక్ట్లకు శంకుస్థాపన చేయగా, పలు ప్రాజెక్ట్లను ప్రారంబించారు. అనంతరం నారాయణ పేటలో నిర్వహించిన “ప్రజా...
సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈరోజు నారాయణపేట(Narayanpet) జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ. 130 కోట్ల నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన...
ప్రపంచంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు ప్రధాన కారణం ఫేక్ న్యూసేనన్నారు సీఎం రేవంత్(Revanth Reddy). ప్రజల సమాచారాన్ని సేకరించడానికి సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా(Social Media)ను ప్రధాన సాధనంగా వినియోగించుకుంటున్నారు తెలిపారు. ‘‘కొంతమంది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...