మహబూబ్నగర్లోని కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ రోజు మహబూబ్ నగర్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. రూ.110 కోట్ల వ్యయంతో...
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish rao) విమర్శించారు. పక్క రాష్ట్రం వెళ్లగానే రేవంత్ అసలు బుద్ధి...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుంది. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ వార్షికోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని కాంగ్రెస్ నిశ్చయించుకుంది. ఇందులో భాగంగానే నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 9...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా పాల్గొన్నారు. ఇందుకోసం ఈరోజు ఉదయాన్నే మహారాష్ట్ర వెళ్లిన రేవంత్.. అక్కడ మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...
బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయడం లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు....
సచివాలయం భవనంలో కొన్ని మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు(Harish Rao) తప్పుబట్టారు. కేవలం వాస్తు పిచ్చితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ...
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ చేపట్టిన జిల్లాల సంఖ్య తగ్గింపు చర్యలపై ఆయన మండిపడ్డారు. చెప్పిందేంటి.. చేస్తోందేంటని కాంగ్రెస్ సర్కార్ను...
మూసీ ప్రాజెక్ట్(Musi Project) పునరుజ్జీవన కార్యక్రమ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి ముహూర్తం పెట్టేశారు. ఏది ఏమైనా మూసీ పునరుజ్జీవన చేసి తీరుతామని ఇప్పటికే పలుసార్లు చెప్పిన సీఎం రేవంత్(Revanth Reddy).. ఇప్పుడు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...