రివర్స్ టెండర్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి బాగోతం సాక్ష్యాధారాలతో బయట పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హెచ్చించారు...
ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా రాసే బోగస్...
వైఎస్ షర్మిల... జగన్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నారు... ఎన్నికల ప్రచారంలో బైబై బాబు అనే స్లోగన్ తో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటణ చేశారు షర్మిల... ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...