4 people died and 9 injured in Road accident at kakinada district: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో నలుగురు అక్కడిక్కకడే దుర్మరణం చెందగా, మరో...
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53,073 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,07,162కు...
తోడపుట్టిన అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది ఆ యువతి. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా తోడుగా ఉండే అన్న..ఆసుపత్రిలో విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి...
మీడియా రంగంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఓ యువ జర్నలిస్ట్ దుర్మరణం పాలయ్యాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ డెస్క్ లో సబ్ ఎడిటర్ గా మధు సబ్-ఎడిటర్గా పని చేస్తున్నారు.
ఈ క్రమంలో...
రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా ఎఎస్ఐ మరణించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పూర్ వద్ద జరిగింది. ఎఎస్ఐ భాగ్యలక్ష్మి తన కుమార్తెను వెనకాల కూర్చోబెట్టుకుని స్కూటీ మీద వెళ్తున్నారు. కమాన్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...