ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాల్లో దారుణ హత్య చోటుచేసుకుంది. రెబాక సాయి తేజ అనే 25 ఏళ్ళ యువకుడిని కొందరు గుర్తుతెలియనివ్యక్తులు దారుణంగా హత్య చేసి ఘటన స్థలం పరారయినా సంఘటన మర్రిపాలెం...
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టంచేశారు. పిఠాపురానికి తాను వచ్చి ప్రచారం చేయాలని కల్యాణ్...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కంటతడి పెట్టారు. షర్మిల రాజకీయ కాంక్షతోనే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...