టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఫ్యామిలీతో వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు తిరుమల ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...