త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు(T20 World Cup)ను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను...
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 473 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో...
IND vs ENG | రాజ్కోట్ వేదికగా మూడో టెస్టులో భారత్ జట్టుకు ఇంగ్లాండ్ ధీటుగా సమాధానమిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లీష్ టీమ్ రెండు వికెట్ల నష్టానికి 207...
India vs England | రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో టీమ్ ఇండియా బ్యాటర్లు అదరగొట్టారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 326/5 పరుగులు చేసింది....
ముంబయి ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్య(Hardik Pandya)ను మేనెజ్మెంట్ నియమించింది. ట్రేడింగ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ను భారీ మొత్తం వెచ్చించి మరీ దక్కించుకున్న...
World Cup 2023 |నాలుగేళ్ల క్రితం ప్రతి భారతీయుడు పడిన ఆవేదనకు రోహిత్ సేన వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంది. నాలుగేళ్ల పాటు తాము పడిన కన్నీటి వేదనను న్యూజిలాండ్కు తిరిగిచ్చేసింది. ప్రపంచకప్...
IND vs NZ Semifinal |వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు...
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అద్భుత ఆరంభాలతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్...
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం...