ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రాంచరణ్ ల మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ మన్యం పోరాట యోధుడు కొమురంభీమ్ గా, రాంచరణ్ ఆంధ్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నట్లు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...