నిఖిల్(Nikhil Siddhartha), రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) జంటగా నటించిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo)’. ఈ సినిమాకు సుధీర్ వర్మ(Sudhir Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...