టీమిండియా మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిస్టర్ కూల్ ధోని తరువాత అత్యధిక అభిమానులు ఉన్న ఆటగాడు కోహ్లీ. ఇప్పటివరకు కోహ్లీ ఆట తీరు వేరు....
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, రన్మెషీన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ.. 50.39 సగటున 7962 పరుగులు చేశాడు. వీటిలో...
ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన నిలిచింది. అన్ని ఫార్మాట్లలో అదిరిపోయే ప్రదర్శన చేసినందు వల్ల ఈ రేసులో నిలిచింది స్మృతి....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...