తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణమాఫీ కార్యక్రమం రేపటి (గురువారం) నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీపై తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రగతిభవన్ లో...
Telangana govt deposits Rythu bandhu funds into farmers accounts: తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.426.69 కోట్ల రైతుబంధు నిధులు విడుదల చేసింది. ఈ రైతుబంధు...
రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాల పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేసింది. ఈ పథకాల మీద ఆధారపడి బతికే రైతులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత...
జూన్ 15 నుంచి వానాకాలం రైతుబంధు డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది తెలంగాణ సర్కారు. ఈ ప్రక్రియ జూన్ 15న మంగళవారం స్టార్ట్ అవుతుంది. అయితే అదేరోజు రైతులందరికి ఖాతాలోకి డబ్బు...
రైతులకు కేసీఆర్ సర్కార్ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు పథకంలో భాగంగా రబీ పంటకు నిధులు మంజూరు చేసింది. వారికి మళ్లీ ఐదువేల రూపాయలు ఎకరానికి ఇవ్వనున్నారు, ఈ సమయంలో మరో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...