Tag:rythu bandhu

బిగ్ బ్రేకింగ్: రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలింగ్‌కు రెండు రోజులు ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రైతులకు 'రైతుబంధు(Rythu Bandhu)' సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని...

రైతుబంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో రైతుబంధు(Rythu Bandhu) నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వెంటనే నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల...

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త

తెలంగాణ రైతులకు(Telangana Farmers) ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి శుభవార్త చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో రైతుల లక్ష రూపాయల వరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్‌ 11 నాటికి...

Rythu Bandhu | తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతుబంధు(Rythu Bandhu) నిధుల విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈనెల 26 నుంచి రైతుబంధును రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు....

రైతుబంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత?

ప్రధాని మోడీపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లు లేదు. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని...

రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం 

Telangana government is likely to announce a new crop insurance scheme: తెలంగాణ వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా...

రైతులకు శుభవార్త..త్వరలో ఖాతాల్లో ఆ డబ్బు జమ

రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాల పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేసింది. ఈ పథకాల మీద ఆధారపడి బతికే రైతులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత...

రైతబంధు సొమ్ము పాత అప్పుల కింద పట్టుకోవద్దు

తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది....

Latest news

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల' పేరుతో మరో లేఖ రాశారు. బుధవారం ఎస్సీ, ఎస్టీల గురించి ఓ లేఖ...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఇక సర్వీస్ ఓటర్ల...

PM Modi | ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఎన్ని రోజులంటే..?

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం...

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...