తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ(Rythu Runa Mafi) చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకే కాంగ్రెస్...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణమాఫీ కార్యక్రమం రేపటి (గురువారం) నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీపై తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రగతిభవన్ లో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...