కార్తీకమాసం వచ్చింది అంటే అయ్యప్ప భక్తులు మాల ధరిస్తారు, అయితే ఈసారి కరోనా సమయంలో మరి ఎంత మంది ఈ మాలాధారణ వేస్తారు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది, అయితే గుంపులుగా ఉండకూడదు...
శబరిగిరులు అయ్యప్ప స్వామి పేరుతో మార్మిగిపోతున్నాయి. వేలాది లక్షలాది మంది అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దేవలోకంగా పేరుగాంచిన స్వర్గభూమి కేరళ, అయ్యప్ప స్వామి శరణుతో మార్మోగుతోంది....
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...