తెలుగుదేశం పార్టీలో మహిళానాయకురాల్లు చాలా మంది ఉంటారు. కాని అతి తక్కువ సమయంలో పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సాధినేని యామిని. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ పై ఎలాంటి విమర్శలు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం షాక్ లమీద షాకులు తగులుతున్నాయి.... హోరా హోరీగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కున్న నేపథ్యంలో...
ఎస్ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు ముగిసినా దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం...
కాంగ్రెస్ ప్రభుత్వం తమ చేతకాని తనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ను బలిపశువును చేయాలని చూస్తోందని కవిత(MLC Kavitha) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత...