ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో చిన్నారులకు పోషకాహారం సరిగా అందట్లేదు. మధ్యాహన భోజనం పేరుతో కేవలం రొట్టెలు, కురకు బదులుగా ఉప్పు వేసి ఇస్తున్నారు.
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...