సమ్మక్క- సారక్కల మీద వ్యాఖ్యలపై చినజీయర్స్వామి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. లక్ష్మీదేవి పుట్టినరోజు సందర్భంగా ఏపీలోని విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లిన చినజీయర్ స్వామి.. ఈ వివాదంపై స్పందించారు. ఆదివాసీ వనదేవతలను...
సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన తెలంగాణలోని శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరిగింది. 45 ఎకరాల సువిశాల స్థలంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది ప్రపంచంలోనే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...