తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నిట్టనిలువుగా తెలంగాణ వాసులను మోసం చేస్తోందంటూ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా పెట్రేగిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు....
ఏపీలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. కానీ ఇసుక మాఫీయా మాత్రం ఆకాశమే హద్దులా విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఇసుక...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...