తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నిట్టనిలువుగా తెలంగాణ వాసులను మోసం చేస్తోందంటూ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా పెట్రేగిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు....
ఏపీలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. కానీ ఇసుక మాఫీయా మాత్రం ఆకాశమే హద్దులా విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఇసుక...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...