వైసీపీ ప్రభుత్వ తీరుపై తూర్పుగోదావరి(East Godavari) జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ర్యాంపు(Sand Ramps) కోసం లంక భూముల్లోని పంటలను పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. ఇప్పటికే 300 ఎకరాల భూమి గోదావరిలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...