ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు చాలా మంది ఇప్పుడు ఏపీలో ఏబీ సస్పెన్షన్ గురించే చర్చించుకుంటున్నారు..ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ క్యాట్...
సాయిభక్తులకి ఇది షాకింగ్ వార్త అనే చెప్పాలి...షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసి వేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. ఇది సాయి భక్తులకు షాక్ కి గురిచేసింది.. దీనికి కారణం ఉంది,...
ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతోంది... అభివృద్ది వికేంద్రీకరణ చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని వైసీపీ నాయకులు అంటున్నారు... రాజధాని అమరావతి ఇష్టం లేక వైసీపీ సర్కార్ తరలిస్తోందని విమర్శలు చేస్తోంది...
ఉల్లి వినియోగ దారులకు మరో శుభవార్తను ప్రకటించింది ఏపీ సర్కార్.... ఉల్లి ఘాటుకు మరింత చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కీలో ధరను కేవలం 15 రూపాయలకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది...
రేపటినుంచి రాయితీ ఉల్లిని...
ఆంధ్రప్రదేశ్ ఎల్లో మీడియా సంస్ధకు తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డ్ షాక్ ఇచ్చింది... టీటీడీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా వార్తా కథనాలు రాసినందున ఆ సంస్ధకు 100 కోట్లు పరువు నష్టం దావా...
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలు చివరి...
పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అవసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని...