ప్రపంచంలో ఏఐ(Artificial Intelligence)వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఉద్యోగులకు గడ్డుకాలం తప్పదని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎం(IBM) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్ల కాలంలో కంపెనీలోని...
Microsoft CEO Satya Nadella meets PM Modi: మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రధానితో సమావేశం స్ఫూర్తిదాయకమని, అంతర్దృష్టితో కూడుకున్నదిగా పేర్కొన్నారు. ఈ...
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. యుగంధర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. యుగంధర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నిబద్ధత...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...