Tag:SCHOOLS

బ్రేకింగ్- ఒంటిపూట బడులపై సర్కార్ కీలక ప్రకటన

మొన్నటి వరకు తెలంగాణను చలి వణికించగా..తాజాగా ఎండలు భగ భగ మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట తరగతులు...

తెలంగాణలో ఒంటిపూట బడులు..ఎప్పటి నుంచి అంటే?

తెలంగాణలో వేసవి దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 23 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కపూట బడులు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది....

నిరుద్యోగులకు కేసీఆర్ శుభవార్త..10 వేల పోస్టుల భర్తీకి నిర్ణయం

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. సంక్షేమ గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పోస్టుల భర్తీకి మార్గం సుగమం అయింది....

Breaking: స్కూళ్ల రీఓపెన్‌పై సీఎం కీలక ప్రకటన

కర్ణాటకలో హిజాబ్‌ వివాదంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నేడు కర్ణాటక హైకోర్టు హిజాబ్‌ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్‌ కోడ్‌పై ఎవరినీ బలవంతంచేయొద్దన్న న్యాయస్ధానం.. ఈ సోమవారం నుంచి విద్యాసంస్థలు...

Flash: హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు ఉత్తర్వులు

హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్‌ కోడ్‌పై ఎవరినీ బలవంతంచేయొద్దన్న న్యాయస్ధానం.. ఈ సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరచుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హిజాబ్...

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం..తెలంగాణ సర్కార్ నిర్ణయం

తెలంగాణలో కరోనా విజృంభణతో ఈ నెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కేసుల పెరుగుదల ఆగకపోవడం...

తెలంగాణ టీచర్లకు ఇంగ్లీష్ ట్రైనింగ్..!

ప్రస్తుతం పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అటు ప్రైవేట్ స్కూళ్ళు పూర్తిగా ఇంగ్లీష్ మీడియానికే పరిమితం అవ్వడం, టెక్నాలజీ పెరగడంతో తెలుగు మీడియం స్కూళ్లు కనుమరుగయ్యాయి. దీనితో పిల్లల తల్లిదండ్రులు తమ...

‘ఇంగ్లీష్ మీడియం స‌రే..ముందు బ‌డులు బ‌తుక‌నీయండి’!

సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ విమర్శలు గుప్పించారు. నిద్ర‌లో జోగుతున్న పాల‌న‌కు జోష్ నింపిన‌ట్లు మంత్రివ‌ర్గ స‌మావేశంలో పెద్ద పెద్ద ప్ర‌ణాళిక‌లు, హామీలు ప్ర‌క‌టించ‌డం, మ‌రునాటికి...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...