మహిళల మీద దాడి చేసిన వాడి గుడ్లు పీకేలా ముఖ్యమంత్రి వుండాలి అన్న జగన్ రెడ్డి రెండేళ్లలో ఎంతమంది గుడ్లు పీకారు.? అని ప్రశ్నించారు టిడిపి మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ అధ్యక్షురాలు...
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఈ...