ఏపీలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్, చిరంజీవి...
తెలంగాణలో దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ,...
ఈ రోజుల్లో చాలా మందికి సెల్పీ మోజు బాగా పెరిగింది, ఎక్కడకు వెళ్ళినా అందరూ సెల్ఫీ తీసుకోవడం స్టేటస్ పెట్టడం చేస్తున్నారు, అయితే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు, అయినా ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...