పార్టీ మారడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పార్టీ మారే ఉద్దేశం లేదు. ఒకవేళ మారాల్సి వస్తే అందరిని ఒప్పించి..సమావేశపరిచి...
విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఇతర నేతలు సిన్హాకు ఘనస్వాగతం పలికారు....
లేడీ సూపర్ స్టార్ నయనతార ఎన్నో సినిమాలలో నటించి ఎనలేని గుర్తింపు సాధించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి అర్ధం ఉన్న కథలను ఎంచుకొని ప్రేక్షకులను తనసొంతం చేసుకుంది. విగ్నేష్...
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు షాక్...
తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, తమిళ నాడు స్టార్ హీరో ఉదయ నిధి స్టాలిన్ ఇటీవలే ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పదవి కారణంగా సినీప్రస్థానానికి...
111 జీవోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అన్న కేసీఆర్.. దీనిపై అధ్యయనం చేసేందుక నిపుణులు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నిపుణుల...
ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి దిగనుందని తెలిపారు... జనసేన పార్టీ యువ కర్యకర్తల కోరిక...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...