ఏపీ మిర్చి రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) ప్రకటించారు. ఏపీ మిర్చి రైతుల(Chilli Farmers) సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని,...
శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) నేతృత్వంలోని మధ్యప్రదేశ్(Madhya Pradesh) ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన మోహన్ యాదవ్(Mohan Yadav) ని మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. కాగా, రాష్ట్రానికి...
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...