ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం ఎవరినైనా వాడుకుంటారని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి... తుప్పు నాయుడుది ముగిసిన చరిత్ర అని ఆరోపించారు... విపత్కర సమయంలో ప్రజలకు దన్నుగా నిలవాల్సింది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...