ఏపీకి చెందిన ఇద్దరు వైద్యులు దిల్లీలో కనిపించకుండా పోవడం పెద్ద సంచలనం అయింది...అయితే డాక్టర్ దిలీప్ సత్యది అనంతపురం జిల్లా హిందూపురం కాగా.. డాక్టర్ హిమబిందు సొంతూరు కడప జిల్లా ప్రొద్దుటూరు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...