విశాఖపట్నం జిల్లా సింహాచలం(Simhachalam) అప్పనస్వామి దేవస్థానంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారి చందనోత్సవం కావడంతో దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. తెల్లవారుజామున నుంచే క్యూలైన్లు నిండిపోయాయి. అయితే భక్తులు అధిక సంఖ్యలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...