విశాఖపట్నం జిల్లా సింహాచలం(Simhachalam) అప్పనస్వామి దేవస్థానంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారి చందనోత్సవం కావడంతో దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. తెల్లవారుజామున నుంచే క్యూలైన్లు నిండిపోయాయి. అయితే భక్తులు అధిక సంఖ్యలో...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...