ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలు దాస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. ప్రమాదం గురించి ముందుగానే సమాచారం ఉందన్నారు. రెండు నివేదికలు ఈ...
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్నవారి ఆచూకీ ఇంకా తెలియలేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో కీలక పురోగతి వచ్చిందని, మృతదేహాలు ఎక్కడ చిక్కుకున్నాయో...
SLBC ప్రమాదం అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao).. సీఎం రేవంత్పై(Revanth Reddy) విమర్శలు గుప్పించారు. సీఎంకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సమయం ఉంది కానీ.. ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని...
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ(SLBC Tunnel) నిర్మాణ సమయంలో భారీ ప్రమాదం జరిగింది. ఎనిమిది రోజులుగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కాగా ఈరోజు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదం సమయంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు గుర్తించారు. వారి మృతదేహాలను అధికారులు బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. జీపీఆర్ టెక్నాలజీని వినియోగించి వారి మృతదేహాలను గుర్తించడం జరిగింది. మూడు మీటర్ల లోతు...
ఎస్ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు ముగిసినా దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రివ్యూ చేయలేదని నిలదీశారు. ఎస్ఎల్బీసీ(SLBC)...
ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కూడా పాల్గొన్నారు. ఈ భేటీ సందర్బంగా ఎస్ఎల్బీసీ(SLBC) ఘటనను ప్రధానికి...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదం ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచినా లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కూడా తెలియలేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, ర్యాట్ మైనింగ్ బృందం,...
HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....