ప్రపంచంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు ప్రధాన కారణం ఫేక్ న్యూసేనన్నారు సీఎం రేవంత్(Revanth Reddy). ప్రజల సమాచారాన్ని సేకరించడానికి సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా(Social Media)ను ప్రధాన సాధనంగా వినియోగించుకుంటున్నారు తెలిపారు. ‘‘కొంతమంది...
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. డీలాపడ్డ ఆర్టీసీని గాడిన పెట్టడానికి కూడా వినూత్నంగా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. దీంతో యూత్...
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తరువాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మహేష్ బాబు. సూపర్ స్టార్...
ఏపీలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్, చిరంజీవి...
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ లలో ఒకరు కాజల్ అగర్వాల్. గతేడాది ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూను కాజల్ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలను ఆచి..తూచి...
సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమానుంచి ఏ చిన్న అప్ డేట్...
తెలంగాణ: దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్.ఐ. డి. నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్.కె. నాగుల్ మీరాలను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. భూ వివాదంలో...
కొందరికి నీళ్లంటేనే భయం. అలాంటిది సముద్రంపై పారాచూట్ సాయంతో గాల్లోకి ఎగరడం అంటే భయంతో కూడిన సాహసమే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకవేళ సముద్రంలో పడిపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతూనే...
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో(Champions Trophy) టీమ్ భారత్ ఫైనల్స్కు చేరింది. సెమీ ఫైనల్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. స్టారింగ్ అంతంత మాత్రమే అనిపించుకున్నా.....
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....