తెలుగుదేశం పార్టీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేశారు.. ఆయన పార్టీ మారరు అని అందరూ అనుకుంటారు.. అయితే ఇటీవల ఆయన మౌనంగా ఉండేసరికి ఆయన పార్టీ మారుతున్నారు అని కొన్ని...
2014 ఎన్నికల్లో గెలిచి మంత్రులు అయిన టీడీపీ నేతలు ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయంగా ఎమ్మెల్యేలు కూడా కాలేకపోయారు.. ఏకంగా 18 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు అంటే, ప్రజల నుంచి అంత...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...